Home » Anasuya Bharadwaj
బుల్లితెరపై యాంకర్గా తన సత్తా చాటిన అనసూయ, సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. ఈమె సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. తాజాగా, ఆమె చీరకట్టులో చేసిన అ�
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పూర్తికాకముందే బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వ
యాంకర్ అనసూయ ఇటీవల ఫ్యామిలీతో కలిసి విజయవాడ ట్రిప్ వెళ్లగా అక్కడ ఒక హోటల్ లో కూర్చొని ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఇలా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్కు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె చేసే టీవీ షోలు, సినిమాలను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అనసూయకు ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. కా�
బుల్లితెరపై యాంకర్లుగా ఒక వెలిగిపోతున్న వారిలో అందాల ఆరబోతతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో ముందుగా ఉంటుంది అందాల భామ అనసూయ భరద్వాజ్. అనసూయకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో, అదే విధంగా ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. తనను ఆంటీ
బుల్లితెర యాంకర్గా, వెండితెర నటిగా అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఇటు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీగా మారింది. కాగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే ఫోటోషూట్లకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది.
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడదు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అయితే అందాల ఆరబోతకు ఉన్న హద్దులను చెరిపేసింది. కానీ, ఆమె తాజాగా చేసిన ఫోటోషూట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.
అనసూయ భర్త భరద్వాజ్ ఆమెకి కొత్త వాచ్ గిఫ్ట్ ఇవ్వడంతో ఆ వాచ్ పెట్టుకొని ఫొటోలకి ఫోజులిచ్చింది.
ఒకపక్క టీవీ షోలతో, మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ అప్పుడప్పుడు ఇలా ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో తన అభిమానులని అలరిస్తుంది.
తనను ఆంటీ అని పిలిచినందుకు ఓ నెటిజన్ మీద విరుచుకుపడింది పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్..