Ancient tradition

    Tirumala Srivaru : తిరుమల శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం

    October 22, 2021 / 01:05 PM IST

    శ్రీవారికి గో ఆధారిత నైవేద్యాన్ని మేలో ప్రవేశపెట్టామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఇప్పటివరకు గో ఆధారిత నైవేద్యం నిర్విఘ్నంగా కొనసాగుతోందన్నారు.

10TV Telugu News