Home » Ancient tradition
శ్రీవారికి గో ఆధారిత నైవేద్యాన్ని మేలో ప్రవేశపెట్టామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఇప్పటివరకు గో ఆధారిత నైవేద్యం నిర్విఘ్నంగా కొనసాగుతోందన్నారు.