-
Home » and Leaders
and Leaders
టార్గెట్ టీడీపీ : అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ యోచనలో ప్రభుత్వం
December 27, 2019 / 08:56 AM IST
ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ముందు న్యాయనిపుణులతో సంప్ర�