Home » Andh0ra Pradesh
రాజమండ్రిలో రైతుల పాదయాత్రపైకి చెప్పులు వాటర్ బాటిళ్లు విసిరారు కొంతమంది వ్యక్తులు..నల్లబ్యాడ్జీలతో నినాదాలు చేస్తూ.. అమరావతి రైతులపైకి చెప్పులు వాటర్ బాటిళ్లు విసిరారు.