Home » Andheri East bypoll
శివసేన రెండుగా చీలిపోయాక.. మొదటి ఎన్నిక ఇదే. ఈ ఎన్నికతో శివసేన పార్టీపై ప్రజల్లోని విశ్వాసం ఏంటో తెలుస్తుందని అనేక విశ్లేషణలు వచ్చినప్పటికీ.. సెంటిమెంటు కారణంగా అన్ని పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. మహా వికాస్ అగాఢీలోని ఎన్సీపీ, కాంగ్రెస్ ప�
ఉపఎన్నిక ఏకగ్రీవానికి ఏక్నాథ్ షిండే కూడా సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 17వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్ థాకరే విజ్ఞప్తిని పురస్కరించుకుని బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించు