Home » Andhra And Telanana
రాజకీయాలు చేయడమంటే గోల్ మాల్ చేయడం కాదని, అటువంటి గోల్ మాల్ గోవిందంగాళ్లు మనకు అవసరమా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో ఇవాళ పలువురు ఏపీ నేతలు చేరారు. విశ్రాంత ఐఏఎస్ తోట చంద్ర శేఖర్, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు,
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. గత కొన్ని రోజులుగా నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా..ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.