Andhra government

    AP Govt : పీవీ సింధుకు రెండెకరాల భూమి..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

    June 17, 2021 / 04:25 PM IST

    ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి పీవీ సింధుకు భూమిని కేటాయిస్తూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ రూర‌ల్ చినగ‌డిలి గ్రామంలో రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది.

    మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రాత్రి 9 గంటల వరకే మద్యం షాపులు

    December 30, 2020 / 07:10 PM IST

    Andhra Pradesh timings of liquor shops : న్యూ ఇయర్ వస్తోంది. కొద్ది గంటల్లో పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు జనాలు సిద్ధమౌతున్నారు. కరోనా కారణంగా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నాయి పలు రాష్ట్రాలు. కొత్త కరోనా స్ట్రైయిన్ కూడా భయంకంపితులు చేస్తోంది. �

10TV Telugu News