Home » Andhra Man Erects
తన పెంపుడు జంతువుకు ఏకంగా కాంస్య విగ్రహం పెట్టించి...దాని వర్ధంతి రోజున పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది.