Home » Andhra-Odisha Boarder
ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కురుపాం నియోజకవర్గంలో ఒక బాలింతరాలిని సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో స్ట్రెచర్ పై మోసుకుంటూ... నాగావళి నదిని దాటారు ఆమె కుటుంబ సభ్యులు, 108 సి
రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. చివరికి ఆ బతుకు పోరాటంలోనే ముగిసిపోయాయి. సోమవారం రాత్రి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు సీలేరు నదిలో పడవలు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.
కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉండగా ఆయా ప్రభుత్వాలు కట్టడికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్ట్రాలు పాక�