Home » Andhra Orissa Border
గంజాయి సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేపట్టామని ఏపీ డీజీపీ ఎంపీ గౌతం సవాంగ్ తెలిపారు.గంజాయి సాగుకు మావోయిస్టులు సహకరిస్తున్నారని తెలిపారు.