Andhra Pilgrims

    Andhra Pilgrims: అమర్‌నాథ్‌లో 84 మంది ఏపీ యాత్రికులు సురక్షితం

    July 10, 2022 / 05:49 PM IST

    రెండు రోజుల క్రితం అమర్‌నాథ్‌లో కుంభ వృష్టి కురిసిన సంగతి తెలిసిందే. దీని వల్ల వరద ముంచెత్తి 17 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

10TV Telugu News