Home » Andhra Prabha
సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. బహిరంగ సభకోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 350 మంది కూర్చునేలా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని మంగళవారం 75,875 మంది భక్తులు దర్శించుకున్నారు.