Home » Andhra Pradesh Amaravati News
ప్రజలందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామంటూ సభలో ప్రకటించిన సీఎం జగన్ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన బిల్లును మళ్లీ అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు.