Home » Andhra Pradesh Bifurcation
దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని నరేంద్రమోదీ పదే పదే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని..
నరేంద్రమోదీ పూర్తిగా తెలంగాణకు వ్యతిరేకిలా మాట్లాడారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదన్నారు.
3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయింది? పారిశ్రామికవేత్తలకు మేలు చేయడం మినహా సామాన్యులకు మోదీ చేసిన అభివృద్ధి శూన్యం.