Home » andhra pradesh corona
ఏపీలో తాజాగా... 2 వేల 941 శాంపిల్స్ పరీక్షిస్తే.. కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని ఫ్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...
ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,19,407 పాజిటివ్ కేసులకు గాను…
గత 24 గంటల్లో 4 వేల 528 కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రకాశం జిల్లాలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 119 యాక్టివ్ కేసులుండగా...14 వేల 505 మరణాలు సంభవించాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. విశాఖలో 695, చిత్తూరులో 607 కరోనా
విశాఖ జిల్లాలో అత్యధికంగా 31 మంది వైరస్ బారిన పడ్డారు. 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా…166 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
విశాఖ జిల్లాలో అత్యధికంగా 30 మంది వైరస్ బారిన పడ్డారు. 33 వేల 188 శాంపిల్స్ పరీక్షించగా…130 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆరు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు...
24 గంటల వ్యవధిలో 154 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు ...
భారత్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.. గడిచిన 24 గంటల్లో 10,488 కేసులు నమోదయినట్లు పేర్కొంది.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37వేల 540 మందికి కరోనా పరీక్షలు చేయగా, 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.