-
Home » Andhra Pradesh Employees JAC
Andhra Pradesh Employees JAC
ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతల కీలక వ్యాఖ్యలు
February 12, 2024 / 10:30 PM IST
పీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.
ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ కీలక చర్చలు..
February 12, 2024 / 08:30 PM IST
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కార్ కీలక చర్చలు..
February 12, 2024 / 07:43 PM IST
పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.