Home » Andhra Pradesh latest
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రోడ్డుమీదకు తెచ్చిందన్నారు