Home » Andhra Pradesh Nellore
ల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 8మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో చేరిన 8 మంది రోగులు ఆక్సిజన్ లేక పోవడం వల్లే మరణించారని మృతుల బంధువులు ఆరోపించ�
నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు
భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో పల్లెలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.