Home » Andhra Pradesh politics 2025
విజయవాడ పోలీసు కమిషనర్కు కూడా ఓ లెటర్ రాశారట బొండా ఉమా. హైకోర్టులో పిల్ కూడా వేశారట. దీంతో కాలుష్య నియంత్రణ మండలి..సదరు కంపెనీపై విచారణ చేయించి చర్యల తీసుకునేందుకు రెడీ అయిందట.