Home » andhra pradesh politics
అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో తమపై జరిగిన ఏసీబీ దాడులపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు.
చంద్రబాబు, లోకేశ్కి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తాను తప్పు చేసివుంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానని జోగి రమేశ్ ప్రకటించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ సీనియర్ నాయకుడు కె నారాయణ విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో చేపట్టిన ధర్నా ఒక ఫ్లాప్ షో అని, రెండు నెలలకే ఏపీలో రాష్ట్రపతి పరిపాలన కోరడం విడ్డూరంగా ఉందని సీపీఐ నారాయణ మండిపడ్డారు.
GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి షాక్
మదనపల్లెలో రికార్డులు తగలబడితే ఏదో జరిగిపోతోందనేలా డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు. మమ్మల్ని ఇరికించాలనే అత్యుత్సాహంతో డీజీపీని పంపించి చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి
YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే.
Chevireddy Mohith Reddy : ఈ కేసులో నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.