Jogi Ramesh : నాపై కక్షతోనే.. నా కొడుకుని అరెస్ట్ చేశారు

అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో తమపై జరిగిన ఏసీబీ దాడులపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు.