Home » jogi ramesh
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేశ్.
ఉదయం కార్యక్రమంలో పాల్గొని పోకుండా సాయంత్రం తాను వచ్చే వరకూ జోగి రమేశ్ ఉద్దేశపూర్వకంగా ఉన్నారని పార్థసారథి తెలిపారు.
అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబం గురించి చెత్త వాగుడు వాగిన వ్యక్తి జోగి రమేశ్ అని బుద్ధా వెంకన్న అన్నారు.
వైసీపీ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడికి సైతం ప్రయత్నించిన ట్రాక్ రికార్డ్ ఉన్న జోగి రమేశ్తో ఎలా కలిసి తిరుగుతారంటూ తమ నాయకులపై లోకల్ కేడర్ ఫైర్ అవుతోంది.
జగన్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయి అనేకమంది నేతలు జనసేన, టీడీపీలో చేరుతున్నారు.
నాకు సోషల్ మీడియా హరాస్ మెంట్ లు కొత్త కాదు. కానీ..
జోగి రమేశ్ తో టీడీపీ నేతలు చెట్టపట్టాల్ వేసుకు తిరగడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది.
ఇప్పుడు సడెన్ గా ఆ మంత్రితో కనిపించడంతో త్వరలోనే ఆయన కూటమి పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.