Home » jogi ramesh
AP Liquor Case : కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిపోయారు. ఒక బలహీనవర్గాలకు చెందిన వ్యక్తిని అణగదొక్కాలని చూస్తున్నారు.
ఒక వైపు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే సిట్ విచారణకు ఆదేశాలు వచ్చాయి. జనార్ధన్రావు లిక్కర్ లింకులను బయటపెట్టడంతో..వైసీపీ డిఫెన్స్లో పడ్డట్లు అయింది.
AP spurious liquor case : చంద్రబాబు నాయుడుకు నిజాయితీ, చిత్తశుద్ది ఉంటే నా సవాల్ను స్వీకరించాలని వైసీపీ నేత జోగి రమేష్ డిమాండ్ చేశారు.
ఇదే విషయంపై సీఎం చంద్రబాబుకు సమాచారం అందిందట. దాంతో సిట్ దర్యాప్తుతో అన్ని లింకులు బయటికి వస్తాయని..వైసీపీ ఆరోపణలకు పూర్తిస్థాయి విచారణతోనే చెక్ పెట్టాలనేది చంద్రబాబు వ్యూహమట.
"కేసులకు భయపడే పసక్తే లేదు. నాపై కేసు పెడితే ఆగిపోతానా?" అని అన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేశ్ తనకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారని తెలిపారు.
Jogi Ramesh : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్పై మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనతోపాటు మరో ఏడుగురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి జోగి రమేశ్.
ఉదయం కార్యక్రమంలో పాల్గొని పోకుండా సాయంత్రం తాను వచ్చే వరకూ జోగి రమేశ్ ఉద్దేశపూర్వకంగా ఉన్నారని పార్థసారథి తెలిపారు.
అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబం గురించి చెత్త వాగుడు వాగిన వ్యక్తి జోగి రమేశ్ అని బుద్ధా వెంకన్న అన్నారు.