-
Home » andhra pradesh politics
andhra pradesh politics
ఇప్పటినుంచే విశాఖ మేయర్ పీఠంపై కూటమి పార్టీల గురి.. ఏం జరుగుతోంది?
కూటమిలో కీలకమైన మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా మేయర్ పీఠాన్ని ఈసారి పంచుకోవాలని చూస్తోంది
కాంట్రవర్సీలకు కేరాఫ్గా ఎమ్మెల్యే కొలికపూడి.. ఏం జరుగుతోందంటే?
ఏదైనా ఘాటుగా మాట్లాడటం ఆయన స్టైల్. పైగా పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా కొలికపూడి వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
బద్వేలు టీడీపీ ఇంఛార్జ్ మార్పు లాంఛనమేనా? ఎందుకంటే?
బద్వేలు నియోజకవర్గం వీరారెడ్డి కుటుంబం చేతిలో ఉన్నంత వరకూ పార్టీ బలపడే అవకాశం లేదని నియోజకవర్గ నేతలు ఇప్పటికే పలుసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట.
బ్యాక్ టు వైసీపీ.. దువ్వాడకు గ్రీన్సిగ్నల్ వచ్చేసినట్లేనా?
టెక్కలిలో ధర్మాన బ్రదర్స్ ఇన్వాల్మెంట్ లేకుండా..రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని హామీ ఇస్తే తిరిగి వైసీపీలో యాక్టీవ్ కావాలన్నది దువ్వాడ ఆలోచనగా తెలుస్తోంది.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పవర్ పాలిటిక్స్..! వైసీపీ పంచ్లకు, పవర్ ఫుల్ పంచ్లతో బదులు
కూటమి ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే మాజీమంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు, విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను వంటి నేతల పంచ్లకు పవర్ ఫుల్ పంచ్లతో బదులిస్తున్నారట కొండపల్లి.
పవన్ కల్యాణ్ తెలంగాణ ద్రోహి.. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తే..: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్
పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు. గతంలో తెలంగాణ గురించి పవన్ నీచంగా మాట్లాడారని చెప్పారు.
హిందుత్వ స్లోగన్.. విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారా?
దేశం, ధర్మం, భారతీయ సంస్కృతిపై విజయసాయిరెడ్డి గతంలో ఇంత గట్టిగా ఎప్పుడూ మాట్లాడలేదు.
అన్నీ నేనే చూస్కోవాలా? పవన్ సైలెన్స్ బ్రేక్..! ఇకపై ఏం జరగనుంది?
పవన్ ఉన్నట్లుండి సీరియస్ కామెంట్స్ చేయడం..అందరిపై వరుస పెట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం లీడర్లకు కాస్త టెన్షన్ కలిగించిందట.
కల్తీ లడ్డూ వ్యవహారంలో కుట్రదారుల్ని శిక్షించేందుకు చర్యలు.. పవన్, సత్యకుమార్తో చంద్రబాబు భేటీ
శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయటాన్ని తీవ్రమైన నేరంగా తాము పరిగణిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.
కమిటీ ముందు విచారణకు హాజరైన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. మీడియాతో ఏమన్నారంటే?
అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.