Home » andhra pradesh politics
చింతమనేనిని టార్గెట్ చేసిన పలువురు నేతలు ఇప్పుడు టీడీపీలో ఉన్నారట. పైగా ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యేతో పాటు వాళ్లు వేదికను పంచుకుంటున్నారట. ఇది చింతమనేనికి ఏ మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదట.
చంద్రబాబును సాయిరెడ్డి టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.
కార్యకర్తలకు భరోసా ఇస్తే వారు మరింత యాక్టీవ్గా, దూకుడుగా పనిచేస్తారనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.
ఎథిక్స్ కమిటీ సిఫార్సులతో స్పీకర్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే జీతాల చెల్లింపు నిలుపుదల చేస్తే రాజకీయ వివాదం చెలరేగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
స్థానిక నేతలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న బీజేపీ నేతలు కూడా ఇప్పుడు కైకలూరుపై ఫోకస్ పెడుతున్నట్లు టాక్.
గత ప్రభుత్వం చేసిన చట్టంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో..ఏప్రిల్ 2వరకు వెయిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందట.
ఈ ఏడాది స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు జూన్తో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తవుతుంది.
ఇప్పుడు సీన్ మారింది. గంటా కంటే ఎక్కువగా ఆయన కుమారుడు రవితేజనే భీమిలిలో ఎక్కువగా కనిపిస్తున్నారు.
జయమంగళ రిసిగ్నేషన్ యాక్సెప్ట్ అయితే ఎమ్మెల్సీ స్థానం బాలినేనికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారట పవన్.
ప్రతిపక్షంలోకి వచ్చాక వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమం పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని..ఏ అంశంలో కూడా వైసీపీ అప్పర్ హ్యాండ్ సాధించలేదన్న టాక్ ఉంది.