Home » andhra pradesh politics
ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతమైన నాయకుడిగా.. డిప్యూటీ సీఎం హోదాలోనే రెస్పాండ్ అవుతున్నారే తప్ప..కూటమిలో అసంతృప్తి అనో..మరో రకంగానే డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాయి జనసేన వర్గాలు.
"వైసీపీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారు. అది గుర్తుంచుకోండి" అని అన్నారు.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి.. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చించింది.
సమస్య పరిష్కరించలేని నాడు రాజకీయాల్లో ఉండను అన్న ఒక్కమాట.. పవన్ను పిఠాపురం ప్రజలకు ఇంకా దగ్గర చేసిందని.. ఆయన నిజాయితీ ఏంటన్నది తెలియచేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో మిలీనియల్స్ మద్దతుగా నిలిచారని.. వచ్చే ఎన్నికల్లో జెన్ జీని ఆకట్టుకునేలా పనిచేయాలని పవన్ సూచించారు.
వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి నకిలీ మద్యం రాకెట్ యథేచ్ఛగా సాగుతోందని.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించిన దందాను.. కూటమిసర్కార్ వచ్చాక టీడీపీ నాయకుల సాయంతో కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
"పరామర్శించడం తప్పుకాదు.. కానీ, పరామర్శకు వెళ్లి దారుణమైన అపచారం చేశారు. బీఆర్ నాయుడు తన పదవిని దుర్వినియోగం చేశారు" అని అన్నారు.
కూటమి స్వరం బయట గట్టిగా వినిపించాలని చెప్పారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడారు? అన్న అంశంపై చర్చ జరిగింది.
కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు కావొస్తోంది. కానీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల నుంచే పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిందని సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందాయట.
రాయలసీమకు నీళ్లు, నిధులు అంటూ చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా సీమ సెంట్రిక్గా.. ప్రత్యేకంగా కడపలో పర్యటిస్తూ క్యాడర్కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.