Home » andhra pradesh politics
ఏపీలో ఐప్యాక్ మళ్లీ ఇప్పుడు ఏం చేస్తోంది?
అకాల వర్షాలకు పంట నష్టం తీవ్రంగా ఉందని చెప్పారు. పండిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని అన్నారు.
AP CM Chandrababu : సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
CM Chandrababu : ఆడబిడ్డల జోలికొస్తే..అదే వాడి చివరి రోజు!
Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసి రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇస్తూ లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు.
పరిస్థితి చూస్తూ ఉంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డినని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్టు ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.
కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఓటమిపై సమీక్ష జరగలేదు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చేరికలపై తెలుగు దేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వంపై రెండు నెలల్లోనే వ్యతిరేకత