Home » andhra pradesh politics
టీడీపీ పరంగా చంద్రబాబు దూకుడు అలా ఉంటే..ఇన్నాళ్లు వైసీపీని పల్లెత్తు మాట అనడానికి కూడా ఇష్టపడని బీజేపీ..అటాక్ మోడ్లోకి వెళ్తామంటోంది.
దీంతో ఇప్పటినుంచే ప్రత్యామ్నాయం ఆలోచించడం..సాధ్యమైనంత వరకు లీడర్లకు టికెట్పై క్లారిటీ ఇవ్వడం వంటివి టీడీపీ అధిష్టానం మదిలో ఉన్న అస్త్రాలుగా చెబుతున్నారు.
పిఠాపురంలో వైసీపీ తరఫున గళం వినిపించే నాయకులే లేరట. గత ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత కాకినాడకు పరిమితమయ్యారని అంటున్నారు.
అధికారంలోకి వచ్చి ఆరు నెలల తర్వాత నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఓ కన్నేసి పెట్టారు సీఎం చంద్రబాబు.
గతంలోనూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే సంకల్పంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేశారని పేర్ని నాని అన్నారు.
ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉండగానే ఇప్పటినుంచే క్యాడర్, లీడర్లను మెయింటెన్ చేయడం..ఆర్థికంగా భారమని భావిస్తున్నారట.
లిక్కర్ కేసు నిందితుడితో పాటు కూటమి నేతలు చేస్తున్న అలిగేషన్స్ను తిప్పికొట్టడానికే నానా తంటాలు పడుతున్నారు జోగి రమేష్. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో ఆయనకు మరో తలనొప్పి వచ్చి పడింది.
ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతమైన నాయకుడిగా.. డిప్యూటీ సీఎం హోదాలోనే రెస్పాండ్ అవుతున్నారే తప్ప..కూటమిలో అసంతృప్తి అనో..మరో రకంగానే డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాయి జనసేన వర్గాలు.
"వైసీపీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారు. అది గుర్తుంచుకోండి" అని అన్నారు.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి.. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చించింది.