Home » andhra pradesh politics
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం నడుస్తోంది. పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చును పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి టౌన్ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు.
కూటమిలోనే ఉన్నా.. జగన్తో బీజేపీ అగ్రనేతలకు సన్నిహిత సంబంధాలున్నాయని ఇన్సైడ్ టాక్ నడుస్తుంటుంది. జగన్ మీద బీజేపీ ఏ యాక్షన్ తీసుకోలేదన్న గుసగుసలు ఉన్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించి ఏపీలో దోపిడీ జరిగిందని..వైసీపీ కీలక నేతలకు సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది. అప్పుడే అయిపోలేదు..ఇప్పుడే మొదలైందంటూ తెలుగు తమ్ముళ్లు సినిమా డైలాగులు కొడుతున్నారు.
సభలో లక్ష మంది మహిళలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాదిలో రాయలసీమపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసి..స్థానిక హామీలను నెరవేర్చి, పెండింగ్ ప్రాజెక్టులకు ముందుకు సాగేలా చేస్తోంది.
కొందరు ఉద్దేశపూర్వకంగా ఎరువులను మళ్లించి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలతో వచ్చిన గ్యాప్, మాజీ ఎమ్మెల్యే వర్మతో ఉన్న విభేదాల నేపథ్యంలో పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు.
"వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని, అప్పుడే ఏపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదని, అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని" అన్నారు.
ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ హడావుడి చేస్తూ కూడా ఏపీ ప్రస్తావనే తేలేదని తప్పుబడుతోంది వైసీపీ. అంతేకాదు రాహుల్, చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ నడుస్తోందని సంచలన వ్యాఖ్యలే చేశారు జగన్.
Bhuma Akhila Priya: "నా బిడ్డకు దూరంగా నేను, నా భర్త ఈ జైల్ లో గడిపాం. నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోను" అని అన్నారు.
ఏపీలో ఐప్యాక్ మళ్లీ ఇప్పుడు ఏం చేస్తోంది?