Home » andhra pradesh politics
ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉండగానే ఇప్పటినుంచే క్యాడర్, లీడర్లను మెయింటెన్ చేయడం..ఆర్థికంగా భారమని భావిస్తున్నారట.
లిక్కర్ కేసు నిందితుడితో పాటు కూటమి నేతలు చేస్తున్న అలిగేషన్స్ను తిప్పికొట్టడానికే నానా తంటాలు పడుతున్నారు జోగి రమేష్. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో ఆయనకు మరో తలనొప్పి వచ్చి పడింది.
ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతమైన నాయకుడిగా.. డిప్యూటీ సీఎం హోదాలోనే రెస్పాండ్ అవుతున్నారే తప్ప..కూటమిలో అసంతృప్తి అనో..మరో రకంగానే డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాయి జనసేన వర్గాలు.
"వైసీపీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారు. అది గుర్తుంచుకోండి" అని అన్నారు.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి.. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చించింది.
సమస్య పరిష్కరించలేని నాడు రాజకీయాల్లో ఉండను అన్న ఒక్కమాట.. పవన్ను పిఠాపురం ప్రజలకు ఇంకా దగ్గర చేసిందని.. ఆయన నిజాయితీ ఏంటన్నది తెలియచేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో మిలీనియల్స్ మద్దతుగా నిలిచారని.. వచ్చే ఎన్నికల్లో జెన్ జీని ఆకట్టుకునేలా పనిచేయాలని పవన్ సూచించారు.
వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి నకిలీ మద్యం రాకెట్ యథేచ్ఛగా సాగుతోందని.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించిన దందాను.. కూటమిసర్కార్ వచ్చాక టీడీపీ నాయకుల సాయంతో కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
"పరామర్శించడం తప్పుకాదు.. కానీ, పరామర్శకు వెళ్లి దారుణమైన అపచారం చేశారు. బీఆర్ నాయుడు తన పదవిని దుర్వినియోగం చేశారు" అని అన్నారు.
కూటమి స్వరం బయట గట్టిగా వినిపించాలని చెప్పారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడారు? అన్న అంశంపై చర్చ జరిగింది.