Home » agri gold
అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో తమపై జరిగిన ఏసీబీ దాడులపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు.
చంద్రబాబు, లోకేశ్కి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తాను తప్పు చేసివుంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటానని జోగి రమేశ్ ప్రకటించారు.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల మాజీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ఖండించారు. అగ్రిగోల్డ్ విషయంలో తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అవా
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత
విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించి బాధితులకు సాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. అటాచ్ కాని ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా హైకోర్టులో అఫిడవిట్ వేస్తామంటోంది. నెల ర