Home » andhra pradesh politics
ఢిల్లీలో ఒకలా, ఏపీలో ఇంకోలా ఉంటున్న ఆ ఇద్దరి ఎంపీల తీరు పార్టీ పెద్దలకు అర్ధం కావడం లేదట. TDP MPs - Nara Lokesh
ఓటేసిన పాపానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఏ వ్యక్తికి కూడా కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేకుండా చేశారు. Chandrababu Naidu - YS Jagan
వచ్చే రెండు నెలల్లో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా అక్కడ రోడ్ షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. Chandrababu - TDP
ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయాలకు దూరమైపోయారా? లేకపోతే పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా? ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం ఇదే హాట్టాపిక్.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై ..
ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజం కాదా? భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? Bandi Sanjay - TTD
ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ప్రజల్లో భావన ఉంది.కూకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది. Bandi Sanjay - CM Jagan
సీఎం జగన్కు సన్నిహితుడైన అప్పిరెడ్డి.. తాడికొండ ఎమ్మెల్యేను బయటకు పంపినట్లు తననూ టార్గెట్ చేసుకున్నారని ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహం చెందుతున్నారు.
ఈ ముగ్గురు పర్యటనలు చూస్తే ఎవరి పని వారిదే అన్నట్లు కనిపిస్తోంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లే అనిపిస్తోంది. కానీ.. కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ముగ్గురు నేతల పర్యటనలకు ఏదో లింక్ ఉంటోంది.
కరెంట్ ఛార్జీలు నేను ఎప్పుడైనా పెంచానా? చెత్త పన్ను ఎప్పుడైనా ఉందా? ఇసుక అప్పట్లో 10 వేలు, ఇప్పుడు 50 వేలు. Chandrababu Naidu