Home » andhra pradesh politics
Pawan Kalyan : 2019 ఎన్నికల్లో భీమవరంతో పాటు విశాఖలోని గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు.
Somu Veerraju : కేంద్రం ఇస్తున్న పథకాలకు జగన్ స్టికర్లు వేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్యం ఇస్తున్నట్లు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారు.
Pawan Kalyan : వైసీపీ జెండా ఎందుకు ఎగరకూడదో ఈ నెల 30న కారణాలు చెబుతాను.
Vangaveeti Radhakrishna : వంగావీటి రంగాని ప్రజలు ఇంతగా అభిమానిండానికి కారణం.. ప్రజలకు ఆయన చేసిన సేవ అని వంగవీటి రాధా అన్నారు.
Chandrababu : రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన వ్యక్తి సీఎం జగన్. వైసీపీ ఎక్స్ పైర్ అయిపోయే పార్టీ. జగన్ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరు.
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చని.. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నది అనుమానమేనని టీడీపీ నారా లోకేష్ అన్నారు. ఎమెల్సీ ఎన్నికల్లో తమకు వైసీపీ వాళ్ళే ఓట్లు వేశారని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకే పార్టీలో దిక్కులేదని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. వైసీపీ ఏడుగురు అభ్యర్ధులను పోటీలో నిలబెట్టి గెలుపుపై ధీమాగా ఉంది. టీడీపీ మాత్రం వైసీపీ అసంతృప్తులు తమకు �
Maha Sena Rajesh Joined TDP: మహాసేన రాజేష్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనను పార్టీలోకి చంద్రబాబు నాయుడు సాదరంగా ఆహ్వానించారు.
విశాఖపట్నంలో వైసీపీ, జనసేన మధ్య జరిగిన కీలక పరిణామాల తరువాత వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో విరుచుకుపడిన తరువాత ఏపీలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ నేతలను పవన్ దుయ్యబడుతు ఇకనుంచి ఏపీలో ర
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన దీక్ష కార్యక్రమం ముగిసింది. 36 గంటలు దీక్ష చేసిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం విరమించారు.