Home » Andhra Pradesh Rain Update
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తతున్నాయి. కుండపోత వానలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన చేసింది.
గూడూరు ఆర్టీసీ బస్టాండ్లోకి వరద నీరు చేరింది. గూడూరులో జోరు వానలకు RTC బస్టాండ్ మునిగిపోయింది. డిపోలోకి భారీగా వరదనీరు చేరడంతో బస్సులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు
సీఎం జగన్ ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష జరిపారు.