Andhra Pradesh schools to reopen from November 2

    స్కూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం

    October 20, 2020 / 04:46 PM IST

    Andhra Pradesh schools to reopen from November 2: ఏపీలో కరోనా నేపథ్యంలో రాష్ట్ర సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున, 2, 4,6,8 తరగతులు మరో రోజు నిర్వహిస్తామని జగన్ స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉం�

10TV Telugu News