Home » Andhra Pradesh students
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలను ఇతర రాష్ట్రాలు రద్దు చేసినట్లుగానే..ఇక్కడ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలతో పాటు ఇతర 15 రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని లే�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనా తర్వాత ఇటలీలో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో ఇటలీ లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా భయంతో ఇటలీలో 4వంతు జనాభాను దిగ్భందం చేసింది ఆ దేశ ప్రభుత