-
Home » Andhra Pradesh to Secunderabad
Andhra Pradesh to Secunderabad
Vande Bharat Express : వందే భారత్ ట్రైన్ చెలరేగిన మంటలు.. టికెట్ తీసుకోకుండా టాయిలెట్లో నక్కి సిగరెట్ కాల్చిన వ్యక్తి
August 10, 2023 / 12:44 PM IST
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�