Home » Andhra Pradesh TTD
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భారీగా విరాళాలు అందాయి. ఒకే రోజున టీటీడీ ట్రస్టులకు మొత్తం కలిపి రూ.10 కోట్లు విరాళం అందడం గమనార్హం. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు వివిధ ట్రస్ట్లకు రూ.7 కోట్లు విరాళం ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సారి జంబో కమిటీ కొలువుదీరనుందా? పాలకమండలిలో సభ్యుల సంఖ్య 55 కి చేరనుందా?