Home » Andhra Pradesh Weather Report
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం, బాధితులకు అందిస్తున్న సహాయ చర్యలపై కేంద్ర బృందానికి వివరించనున్నారు సీఎం జగన్.
తిరుమల కొండపైకి వెళ్లే నడకదారిని మూసివేశారు. 2021, నవంబర్ 17వ తేదీ..18వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో.. ముందస్తుజాగ్రత్తగా నడకదారిని మూసేశారు.