andhra predesh

    Breaking Corona Rules: టీచర్ పెళ్లి.. రూ.2 లక్షలు ఫైన్ వేసిన అధికారులు

    May 28, 2021 / 06:37 PM IST

    ఫిబ్రవరి నుంచి ముహుర్తాలు లేకపోవడంతో చాలామంది మే, జూన్ నెలల్లో పెళ్లి చేసుకోవాలని ముహుర్తాలు ఖరారు చేసుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వేడుకలు చేయాలనుకునేవారు తప్పని సరి తహసీల్దార్ పర�

10TV Telugu News