-
Home » andhraprades
andhraprades
గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు..
August 3, 2025 / 02:00 PM IST
బాపట్ల జిల్లాలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బండరాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.