Home » andhrapradesh covid cases
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా పలు నిబంధనలు మళ్లీ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 517 మందికి కరోనా సోకింది.