Home » Andhrapradesh Government
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్లో నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కోరాడ జుళిపిస్తున్నారు. లైసెన్సులు పునరుద్ధరణ కానీ థియేటర్లకు నోటీసులు అందిస్తున్నారు అధికారులు.
అసలే కరోనా కారణంగా దెబ్బ తిన్న సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందనుకుంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో సీన్ రివర్స్ అయ్యిందంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..