Home » Andhrapradesh Latest News
Ministry of Mines Files Burnt Issue: గోనె సంచి మూటల్లో ఫైల్స్ తీసుకువచ్చి దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేసినట్టు అధికారులు..
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో.. మళ్లీ భూమి కంపించింది. గడిచిన 2 వారాల్లో ఇలా భూకంపం రావడం.. ఇది ఏడోసారి.
రాష్ట్రంలో ఎక్కడి సమస్యలపై.. అక్కడే పోరాడాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. ప్రజాక్షేత్రంలోనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నేతలకు.. పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
మిస్ వైజాగ్ కిరీట కోసం 21 మంది పోటీ పడ్డారు. చివరకు సృజిత కిరీటం దక్కించుకున్నారు. క్రియేటివ్ ప్లస్ ఆధ్వర్యంలో...ఆదివారం మిస్ వైజాగ్ గ్రాండ్ ఫైనల్ జరిగింది.
గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. కొండవీటి వాగు ప్లాంట్ నుంచి రాయపూడి వరకు కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు.
హాలో సీఎం జగన్ గారు..రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది..కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలు తెలుసుకొనేందుకు భారత ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ఫోన్ చేశారు. కరోనా మహమ్మారికి సంబంధించి రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడా�
ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై పలువురు కుట్రలు పన్నుతున్నారంటూ గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్న ఏపీ సీఎం బాబు విమర్శలకు మరింత పదును పెట్టారు. మోడీ, జగన్, కేసీఆర్లు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీతో కుట్రలను ప్రారంభించారని సంచలన ఆరోపణలు చేశా