Home » AndhraPradesh Political news
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నేరాలపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాల తీవ్రతను హెచ్చరిస్తూ రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.
ప్రజలకు మాత్రం అధికారం రావాలని కోరుకుంటానని తెలిపారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన అభిప్రాయం తెలిపారు. జిల్లాలను పెంచడం వల్ల ప్రజలకు పాలన దగ్గర అవుతుందని...
రాష్ట్రంలో నేడు విద్యుత్ చార్జీలు పెంచడానికి కారణం ఆనాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే అంటూ ప్రతిపక్ష నేతపై సజ్జల రామకృష్ణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు