Home » ANGELA MERKEL
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రెండు వేరువేరు రకాల వ్యాక్సిన్లను తీసుకున్నారు. ఏప్రిల్లో తన మొదటి డోసు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను తీసుకోగా.. సెకండ్ డోసును జూన్ 22వ తేదీన ఆమె మోడర్నా కోవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకున్నారు.
కరోనా వైరస్ కట్టడిలో మహిళా నేతలే ముందంజలో ఉన్నారు. వారు పాలిస్తున్న దేశాల్లో వైరస్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఇందుకు ఉదాహరణ. వీరు అధినేతలుగా ఉన్న దేశాలు కరోనా పోరాటంలో ఎక్కువ విజయం సాధిస్తున్నాయి. జర్మనీ, త�
జర్మనీ చాన్సిలర్ సెల్ఫ్ ఐసోలేషన్కు వెళ్లిపోయారు. ఆదివారం ఆమె ఈ నిర్ణయంత తీసుకున్నారు. లక్షణాలు బయటపడకపోయినా అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం న్యూమొకోకస్ బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్ ఎక్కించిన వై
మహమ్మారి కరోనా వైరస్ను అరికట్టే దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాధికారులు పలు సూచనలిచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్తుంటే.. ట్రంప్ తమ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని చివాకులు పెట్టినట్లే జర్మన్ చాన్సిలర్ ఏంజిలా మార్�
రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఇవాళ(నవంబర్1-1,2019)రాష్ట్రపతి భవన్ కు చేరకున్నారు.రాష్ట్రపతి భవన్ దగ్గర ఆమెకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. సైనిక లాంఛనాలతో స్వాగతం ఏంజెలాను రాష్ట్ర�