Home » Anil Kumar Yadav
ఏపీ కేబినెట్ విస్తరణలో భాగంగా నెల్లూరు వైసీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ కావటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నెల్లూరులో మంత్రి కాకాణి ఫ్లెక్సీల తొలగింపు కాకరేపుతోంది..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కాకాణి అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అన్న మృతిని జీర్ణించుకోలేకపోతున్నా..!
కరోనాతో ప్రపంచం అంతా స్థంభించిపోయింది. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు మాత్రం ఆగకుండా జరుగుతున్నాయని కారణంగా ప్రపంచం అంతా స్తంభించినా పొలవరం పనులు సాగుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా పోలవరం ప్రా�
2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. పోలవరం విషయంలో వెనక్కు తగ్గి వెళ్లేది లేదని ఆయన అన్నారు. తాము ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని చెప్పిన వెంటనే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామంటూ
జగన్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ రైతుల గురించి ఆలోచన చేయని చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే విడ్డూరంగా ఉందన్నారు. చాలా బాధ కూడా �
ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు కరోనా వైరస్ సోకిందా అనే ప్రచారం జరుగుతోంది. ఆయన గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. 2020, మార్చి 05వ తేదీన నెల్లూర జిల్లాకు చెందిన ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈయన కొద్ది రోజుల కిందట మంత్రి అనీల్ ను కలి�
బీజేపీ-జనసేన పొత్తు తర్వాత ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ, వామపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.
శ్రీశైలం డ్యామ్ భద్రత గురించి సంబంధిత అధికారులో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడారు. డ్యామ్ పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ..శ్రీశైలం డ్యామ్ కు ఎటువం
నందికొట్కూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కాన్వాయ్ను శ్రీశైలం ముంపు బాధితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మంత్రి కాళ్లు పట్టుకున్నారు. పోలీసులు వీరిని నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపుల�