Home » Anjal Singh
రాయ్పూర్: పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్ పేరు చెబితేనే భారతీయుల పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి. దేశ ప్రజల రక్తం మరుగుతోంది. పాకిస్థాన్ ను మట్టు పెట్టేయాలన్నంత కసి పెరుగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు, నిరసనలు హోరె