Home » anti bodies
మొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీ బాడీలు బాగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగ
కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించేది టీకా మాత్రమే అని అంటున్నారు. టీకా 2 డోసులు తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. అంతేకాదు కరోనా సోకినా త్వరగా
కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందా? రెండో డోసుతో ప్రయోజనం తక్కువేనా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ వ్యూహాన్ని
ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటోంది. వ్యాక్సిన్ కోసం లక్షలమంది తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ల విషయంలో చాలామందికి అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరోనా వ్�
మన దేశంలోనూ పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం నడుస్తోంది. ఈ క్రమంలో పలు సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధాన సందేహం.. కరోనా నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? లేదా? ఇప్పుడు అందర
Over 30 Crore Indians May Have COVID-19: 135కోట్ల జనాభా ఉన్న భారత్లో ఇప్పటివరకూ పావువంతు ప్రజలకు అంటే సుమారు 30కోట్ల మందికిపైగా కరోనా వ్యాపించి ఉండొచ్చని సర్వేలో తేలింది. ప్రభుత్వ సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం చూపిస్తున్న క�
కరోనాతో కోలుకున్నవారి నుంచి తీసిన ప్లాస్మాతో ఇతరులను రక్షిస్తుందనడానికి కచ్చితమైన రుజువు లేదంటోంది ఓ కొత్త అధ్యయనం. మాయో క్లినిక్కు చెందిన పరిశోధకులు ఇదే విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో 64,000 మందికి పైగా రోగులకు టీకాలకు ముందు ఫ్లూ, తట్టు�
ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అలాంటిది రెండు సార్లు కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆ డాక్టర్ విషయంలో అదే జరిగింది. 3 నెలల వ్యవధిలో రెండు సార్లు ఆ డాక్ట
తెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను డాక్టర్లు సేకరించనున్నారు. సీరియస్ కండీషన్లో ఉన్న కరోనా బాధితులకు ఈ ప్లా�