-
Home » anti bodies
anti bodies
COVID Antibodies : నాలుగు నెలల్లోనే తగ్గుతున్న యాంటీ బాడీలు
September 14, 2021 / 06:34 PM ISTమొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీ బాడీలు బాగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇందులో నిజమెంత? భయాందోళనలో ప్రజలు
May 16, 2021 / 07:16 AM ISTటీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన…
Vaccine : వ్యాక్సిన్తోనే రక్షణ.. కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నారు, మరణాల సంఖ్య తక్కువ
May 10, 2021 / 08:50 AM ISTకరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించేది టీకా మాత్రమే అని అంటున్నారు. టీకా 2 డోసులు తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం…
Covid 19 Vaccine : ఇండియాకు ఇది నిజంగా గుడ్ న్యూస్… కరోనా విజేతలకు ఒక్క డోసు టీకా చాలు..!
May 1, 2021 / 11:21 AM ISTకరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందా? రెండో డోసుతో ప్రయోజనం తక్కువేనా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో…
Covid Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత కరోనా బారిన పడితే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
May 1, 2021 / 07:59 AM ISTఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటోంది. వ్యాక్సిన్ కోసం లక్షలమంది తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. అయితే ఇప్పటికీ వ్యాక్సిన్ల విషయంలో చాలామందికి అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరోనా…
Covid Vaccine : కరోనా నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా? 6నెలల వరకు భయం లేదా?
April 23, 2021 / 05:47 PM ISTమన దేశంలోనూ పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం నడుస్తోంది. ఈ క్రమంలో పలు సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధాన సందేహం.. కరోనా నుంచి కోలుకున్న వెంటనే…
దేశంలో 30కోట్ల మందికి పైగా కరోనా? సర్వే
February 4, 2021 / 11:11 AM ISTOver 30 Crore Indians May Have COVID-19: 135కోట్ల జనాభా ఉన్న భారత్లో ఇప్పటివరకూ పావువంతు ప్రజలకు అంటే సుమారు 30కోట్ల మందికిపైగా కరోనా వ్యాపించి ఉండొచ్చని సర్వేలో తేలింది. ప్రభుత్వ సెరోలాజికల్…
కరోనాతో ప్లాస్మా పోరాడుతుందని రుజువు చేయలేమంటున్న అధ్యయనం
August 15, 2020 / 02:30 PM ISTకరోనాతో కోలుకున్నవారి నుంచి తీసిన ప్లాస్మాతో ఇతరులను రక్షిస్తుందనడానికి కచ్చితమైన రుజువు లేదంటోంది ఓ కొత్త అధ్యయనం. మాయో క్లినిక్కు చెందిన పరిశోధకులు ఇదే విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో 64,000 మందికి పైగా రోగులకు…
3నెలల వ్యవధిలో 2సార్లు డాక్టర్కు కరోనా పాజిటివ్
July 20, 2020 / 11:21 AM ISTఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అలాంటిది రెండు సార్లు కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆ డాక్టర్ విషయంలో…
తెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్, గాంధీలో ప్లాస్మా థెరపీకి అనుమతి
April 28, 2020 / 05:34 AM ISTతెలంగాణలో కరోనా బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను డాక్టర్లు సేకరించనున్నారు. సీరియస్ కండీషన్లో ఉన్న…