Home » AP. Anantapur
అనంతపురం పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం దుంగలు మాయమయ్యాయి.కోటి రూపాయల విలువైన శ్రీగంధం దుంగలు మాయం కావటంతో అధికారులు విచారణ చేపట్టారు.