-
Home » AP. Anantapur
AP. Anantapur
A.P.Forest Department : అటవీశాఖ ఆఫీసులో రూ.కోటి విలువైన శ్రీగంథం చెక్కలు మాయం
January 17, 2022 / 11:57 AM IST
అనంతపురం పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం దుంగలు మాయమయ్యాయి.కోటి రూపాయల విలువైన శ్రీగంధం దుంగలు మాయం కావటంతో అధికారులు విచారణ చేపట్టారు.