Home » AP Assembly
9వేల 712 పోస్టులు రిక్రూట్ చేసుకున్నామని, 11 వేల పోస్టులను భర్తీ చేసామన్నారు. మరో 14,786 పోస్టులు ఫిబ్రవరి లోపు భర్తీ చేయబోతున్నామన్నారు. వైద్య రంగంలో 60వేల పోస్టులు
ఏపీలో వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పన్నుల మోత మోగింది. వాహనదారులపై మరింత భారం పడింది.
కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం
3 రాజధానులపై మళ్లీ బిల్లు
హైకోర్టు నుంచి తప్పించుకోడానికే హడావిడి నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం జగన్
మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. వికేంద్రీకరణ అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే..
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. తాజా నిర్ణయంతో సీఎం జగన్ తన తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన అన్నారు.
మూడు రాజధానులపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మెరుగైన ప్రతిపాదనలతో బిల్లును సభ ముందుకు తెస్తామని CM జగన్ చెప్పారు.
పలువురు ప్రముఖులు చంద్రబాబుకి సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు, మానవతావాది సోనూసూద్ కూడా చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు.