Home » AP Assembly
ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఇలా దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారిపట్ల నిబంధనలు పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ..
అధికార ప్రతిపక్ష సభ్యులు అన్నదమ్ములా ఉండాలని, వైసీపీ శాసనసభ్యులు కూడా వస్తారని ఆశిస్తున్నామన్నారు.
తల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది పాపులేషన్ మేనేజ్ మెంట్ చేయడం కూడా ముఖ్యమైన ఉద్దేశం.
దేని పైన పోరాటం చేస్తున్నారో ముందు వారికి స్పష్టత ఉంటే బాగుంటుందని నారా లోకేశ్ చెప్పారు.
"ఎస్సీ, ఎస్టీ మహిళలకు 300 కోట్ల మేర వడ్డీ లేని రుణం కూడా ఇచ్చాం. త్వరలో టిడ్కో లైవ్ లీ హుడ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం" అని అన్నారు.
గతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు.
ఈ నెల 29వ తేదీతో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు స్వీకరిస్తున్నారు.
ఏపీ బడ్జెట్ పై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో చంద్రబాబు, లోకేశ్ ను ..
ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో అన్నదాతలకు శుభవార్త చెప్పింది.