-
Home » AP Assembly
AP Assembly
ఏపీ రాజధాని రగడ.. చట్టబద్ధతతో ప్రయోజనం ఎంత? ఇక రాజధాని చర్చకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రకటన రావడం.. ఆ తర్వాత అమరావతి రైతులు ఆందోళన చేయడం.. ఇలా రాజధాని వినిపించిన విమర్శలు.. జరిగిన, జరుగుతున్న మాటల యుద్ధాలు.. తెరపైకి వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
జగన్ గెలిచినా రాజధానిని మార్చలేరు- మంత్రి లోకేశ్
అమరావతిపై అబద్దాలు చెప్పిన జగన్.. భూ త్యాగాలు చేసిన రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టినందుకే జగన్ ను ప్రజలు 151 నుంచి 11కు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.
జగన్వి ఊసరవెల్లి రాజకీయాలు.. అమరావతిపై విషం చిమ్మారు- సీఎం చంద్రబాబు
జగన్ కి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ.
అమరావతే శాశ్వత రాజధాని, ఇదే ఫైనల్.. అందుకే చంద్రబాబుకు మద్దతు తెలిపా- పవన్ కల్యాణ్
ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సైబరాబాద్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు రూపం. ఆయన విజన్ ను పూర్తి స్థాయిలో మనం అంతా గుర్తించాల్సిందే. ఏపీకి పెట్టుబడులు రావటమే దీనికి నిదర్శనం కూడా.
తండ్రితో తనయుడికి పోలికే లేదు..! అయ్యన్నపాత్రుడు మాటల వెనుక మర్మమేంటి? జగన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నట్లు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ సభకు అటెండ్ కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరై చర్చల్లో పాల్గొంటామని పట్టుబడుతున్నారు.
చేతికి కట్టుతో ఒకరు.. కర్ర సాయంతో మరొకరు.. అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. నేతల మధ్య ఆసక్తికర సంభాషణ ..
AP Assembly : చేతికి కట్టుతో ఎమ్మెల్సీ శ్రీకాంత్, కాలుకు దెబ్బ తగిలి కర్ర సాయంతో ఎమ్మెల్యే పార్థసారథి గురువారం అసెంబ్లీ ఆవరణకు వచ్చారు. దీంతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య ఆసక్థికర సంభాషణ జరిగింది.
లడ్డూ కల్తీ వెనుక కుట్రకోణం- అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
నాణ్యత లేని ప్రసాదం పంపిణీ చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు.
జాబ్ క్యాలెండర్ గురించి మంత్రి నారా లోకేశ్ గుడ్న్యూస్.. డీఎస్సీ పోస్టులపై కూడా..
కేజీబీవీ పాఠశాలల విద్యార్థుల మార్కుల మెమోలు వ్యాలీడ్ అవుతాయా? అన్న సందేహం చాలామంది తల్లిదండ్రుల్లో ఉందని తెలిపారు. కేజీబీవీ పాఠశాలల విద్యార్థుల మార్కుల మెమోలు వ్యాలీడ్ అవుతాయా? అన్న సందేహం చాలామంది తల్లిదండ్రుల్లో ఉందని తెలిపారు.
చర్చిద్దాం రండి.. అటెండెన్స్ మ్యాటర్స్.. స్పీకర్ పిలుపు..! రైట్ టు రీకాల్ అంటూ వార్నింగ్
వైసీపీ ఏదో ఊహించుకుని సభకు దూరంగా ఉండటం సబబు కాదన్న ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి.
1400 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలో భర్తీ.. మంత్రి కీలక ప్రకటన
బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు.