Home » AP Assembly
Ayyanna Patrudu: వైసీపీ నేతలు రప్పారప్పా డైలాగులపై, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక కామెంట్స్ చేశారు.
రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని దుర్గమ్మను వేడుకున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.
విజయవాడ పోలీసు కమిషనర్కు కూడా ఓ లెటర్ రాశారట బొండా ఉమా. హైకోర్టులో పిల్ కూడా వేశారట. దీంతో కాలుష్య నియంత్రణ మండలి..సదరు కంపెనీపై విచారణ చేయించి చర్యల తీసుకునేందుకు రెడీ అయిందట.
"సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని" అంటూ మార్షల్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అంటూ చురకలు అంటించారు.
టీడీపీ విసిరిన సవాల్ ఏంటి? వైసీపీ లేవనెత్తిన డిమాండ్ ఏంటి? సభ కంటే ముందే మరింత ఆసక్తికరంగా మారిన ఏపీ రాజకీయం..
ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఇలా దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారిపట్ల నిబంధనలు పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ..
అధికార ప్రతిపక్ష సభ్యులు అన్నదమ్ములా ఉండాలని, వైసీపీ శాసనసభ్యులు కూడా వస్తారని ఆశిస్తున్నామన్నారు.
తల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది పాపులేషన్ మేనేజ్ మెంట్ చేయడం కూడా ముఖ్యమైన ఉద్దేశం.
దేని పైన పోరాటం చేస్తున్నారో ముందు వారికి స్పష్టత ఉంటే బాగుంటుందని నారా లోకేశ్ చెప్పారు.