-
Home » AP Assembly
AP Assembly
టార్గెట్ వైసీపీ..! జగన్ పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా స్పీకర్ బిగ్ స్కెచ్..!
వేదిక ఏదైనా..మీటింగ్ మరేదైనా..వైసీపీని మరింతగా కార్నర్ చేసేలా స్పీకర్ మాట్లాడుతున్న తీరు న్యూస్ హెడ్లైన్గా మారుతోంది.
వీటిపై జాగ్రత్తగా మాట్లాడాలి.. పరిమితికి మించి ఎవ్వరూ మాట్లాడొద్దు: పవన్
కూటమి స్వరం బయట గట్టిగా వినిపించాలని చెప్పారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడారు? అన్న అంశంపై చర్చ జరిగింది.
కెమెరాల ముందు కాదు.. దమ్ముంటే.. అసెంబ్లీకి రా.. మాట్లాడు.. జగన్ కు స్పీకర్ సవాల్..
అసెంబ్లీ పేరు చెబితేనే జగన్ పారిపోతున్నారని విమర్శించారు.
బాలయ్య ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయం.. కంట్రోల్ చేసే పని ఎవరికి అప్పగించారంటే..
ఈ క్రమంలో మరోసారి అలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా చంద్రబాబు చర్యలు చేపట్టారు. కూటమి ఎమ్మెల్యేలు ఏది పడితే అది మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ.. చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల ప్రస్తావన..!
ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
కీలక సమయాల్లో పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా మౌనం.. ఎందుకంటే?
దీనంతటికి కారణం చంద్రబాబు, పవన్ మధ్య ఉన్న కోఆర్డినేషనే అన్న చర్చ జరుగుతోంది. జనసేన రియాక్ట్ కాకపోవడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. రూ.15వేలు డబ్బులు పడే డేట్, టైమ్ చెప్పిన సీఎం చంద్రబాబు..
ఏదైనా కారణాల వల్ల లబ్దిదారుల జాబితాలో ఎవరి పేరైనా లేకపోతే.. వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.
జాగ్రత్త.. మరోసారి నోరు జారితే.. బాలకృష్ణకు చిరంజీవి అభిమానుల వార్నింగ్
కూటమిలో ఉన్నామనే మేము సంయమనం పాటిస్తున్నాం. బాలకృష్ణ జాగ్రత్తగా ఉండాలి.
Balakrishna: బాలయ్య కామెంట్స్పై కూటమిలో గుసగుసలు.. వైసీపీ క్యాడర్కు స్వీట్ న్యూస్
చిరంజీవి కామెంట్స్ను వైసీపీ అస్త్రంగా మల్చుకుని బాలయ్యపై అటాక్ చేస్తోంది. ఏకంగా అఖండ సినిమా కోసం బాలకృష్ణ తనకు స్వయంగా ఫోన్ చేశారని అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని పాత విషయాలను తోడారు.
ఏపీలో మహిళలకు నెలకు రూ.1500.. ఆ స్కీమ్ పై మంత్రి కీలక ప్రకటన.. అమలు ఎప్పటి నుంచి అంటే..
సూపర్ సిక్స్లో కీలకమైన పథకాల్లో ఒకటి ఆడబిడ్డ నిధి. 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న మహిళల్లో అర్హులకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.