Home » AP CM Jagan Assembly
మూడేళ్ల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమయింది. ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ ఏర్పడి మూడేళ్లు అవుతోంది.
ప్రజలందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామంటూ సభలో ప్రకటించిన సీఎం జగన్ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు.
ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి హాట్హాట్గా జరిగాయి.. ఉదయం నుంచి అటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది..