Home » AP CM Jagan Delhi
పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధుల కేటాయింపు చేయాలన్నారు. 2021, జూన్ 10వ తేదీన ఢిల్లీకి వచ్చిన స�