Home » AP CM Jagan News
ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులతో .. భారీ ర్యాలీ నిర్వహించారు.
డ్వాక్రా రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా 8కోట్ల 98 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది.