Home » ap cm jagan
ఏపీ సీఎం వైఎస్ జగన్ కుమార్తె వైఎస్ హర్షిణి రెడ్డి మాస్టర్స్లో సత్తా చాటారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్కు చెందిన వర్సిటీలో హర్షిణి మాస్టర్స్ విద్యనభ్యసించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం బిజినెస్ రీఫార�
గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్షిక కౌలును ఎట్టకేలకు సీఆర్డీఏ మంజూరు చేసింది. అయితే ఈ ఏడాది కూడా వివాదాలు, విచారణలో
తిరుపతికి సమీపంలోని పాతకాల్వ (పేరూరు బండ) వద్ద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి విద్యార్థులకు బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 50మార్కుల కంటే తక్కు�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసు�
పోలవరం ప్రాజెక్ట్ నిధులు, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు సహా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన 9 అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం జగన్.
ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు పథకం ఫలాలు నేరుగా ఇంటివద్దకే చేరుతున్నాయి. అర్హులైన ప్రతీపేదవాడికి ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులకు, వితంతువులకు ప్రతీనెల 1వ తేద�
పెట్టుబడులే లక్ష్యం.. సీఎం జగన్ దావోస్ పర్యటన
రష్యా- యుక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రభావం భారత్దేశంపై పడింది. మన దేశంలో వినియోగించే పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల్లో అధిక శాతం వరకు ...