Home » ap cm jagan
ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖపట్టణం
వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యత కల్పిస్తూ.. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడన వద్ద వైఎస్ఆర్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధులను జగన్ కంప్�
రాష్ట్రంలోని నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా.. నాల్గో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేయనున్నారు
జగన్ మోహన్ రెడ్డి ఏపీని అప్పుల కుప్పగా మార్చారు. ఆయనగారి చెల్లెలు షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టి అక్కడ ఉద్దరిస్తారట అంటూ ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఎద్దేవా చేశారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లను పార్టీ నుంచి సస్పెండ�
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న దీవెన మూడో త్రైమాసికం నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు.
జగనన్న విద్యా దీవెన పథకం కింద ఏప్రిల్ – జూన్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను సీఎం జగన్ గురువారం (ఆగస్టు11,2022) బాపట్లలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఓ బిడ్డకు ఆపన్నహస్తం అందించిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉడయం 10.30 గంటలకు గొల్లప్రోలుకు చేరుకుంటారు. 10.45 నుంచి 12.15 గంట�
పులివెందులలో కూడా జగన్ పరదాలు కట్టుకుని తిరిగారని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోనూ బారికేడ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పెట్రోల్, వంట గ్యాస్ పై ప్రభుత్వ బాదుడే బాదుడు అని పేర్కొన్నారు.
వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందని అన్నారు. వచ్చేఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి వైసీపీకి పెరుగుతాయని, ప్రత్యేక హోదా కూడా సాధిస్తామనే నమ్మకం ఉందని పేర